విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం, పాఠశాల విద్యను విస్మరిస్తున్నది. నిధులు ఇవ్వకుండా చిన్నచూపు చూస్తున్నది. కేసీఆర్ పాలనలో పాఠశాలల నిర్వహణ పద్దు ఏటా రెండు విడుతలుగా మంజూరు కా�
బడి అంటే మనకు గుర్తుకువచ్చేది నల్లబల్ల, తెల్లటి చాక్పీసులు. కానీ, ప్రైవేట్ బడులు చాలాకాలం కిందటే గ్రీన్ బోర్డులు, స్మార్ట్బోర్డుల వైపు మళ్ళాయి. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా మౌలిక వసతులు కల్పిం�