ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) శతాబ్ది ఉత్సవాలు (centenary celebrations) నేటితో ముగియనున్నాయి. ముగింపు వేడులకు ప్రధాని మోదీ (PM Modi) ముఖ్య అతిథిగా హాజరుకానున్నాయి. దీంతో వర్సిటీ అధికారులు విద్యార్థులకు హాజరు తప్పనిసరి (Compulsory attendance
తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పాల్గొననున్న సమావేశంలో నల్ల దుస్తులు ధరించకూడదని, సెల్ఫోన్లు తీసుకురావద్దని పెరియార్ యూనివర్సిటీ ఆదేశాలు జారీ చేసింది. సేలం జిల్లాలోని యూనివర్సిటీలో బుధవారం జరగనున్న