జైపూర్ : బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ 24 సంవత్సరాల కిందట చంపిన కృష్ణ జింక కోసం రాజస్థాన్లో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు. బిష్ణోయ్ సొసైటీ తరఫున జోధ్పూర్ జిల్లాలోని కంకణి గ్రామంలో స్మారకాన్ని
నిజామాబాద్ : తోడేళ్ల దాడిలో ఓ కృష్ణ జింక మృతి చెందింది. ఈ సంఘటన జిల్లాలోని నందిపేట మండలం శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ సిద్దాపూర్ శివారులో చోటు చేసుకుంది. పశువుల కాపరులు గమనించి అటవీ శాఖ అధికారుల�