నాగర్కర్నూల్కు తొలిసారిగా ప్రదాని మోదీ రానున్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్ర చారంలో భాగంగా శనివారం కొల్లాపూర్ చౌరస్తాలో జరిగే విజయ సంకల్ప సభలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ రాష్ట్రంలో మూడు రోజుల పాటు (15, 16, 18 తేదీల్లో) ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రవారం మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో రోడ్ షోలో పాల్గొని, శనివారం నాగర్కర్నూల్లో నిర్వహించ
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని పటేల్గూడ వద్ద మంగళవారం ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభకు మిశ్రమ స్పందన వచ్చింది. ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్రమోదీ పాల్గొని మాట్లాడారు. ప్రధాన మోదీ ప్రసంగం �