విద్యుత్తుశాఖ మంత్రి జీ జగదీశ్రెడ్డి గులాబీ పార్టీలో చేరిన బీజేపీ ఎంపీటీసీ చండూర్, ఆగస్టు 22: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర�
నిజామాబాద్ జిల్లాలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా బీజేపీకి చెందిన మరో ఎంపీటీసీ సభ్యుడు ఆ పార్టీకి గుడ్బై చెప్పి వందమంది అనుచరగణంతో గులాబీ గూటికి చేరారు.
నిజామాబాద్ : జిల్లాలో టీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా రెంజల్ మండలంలోని నీల ఎంపీటీసీ-1 గడ్డం స్వప్న ఎమ్మెల్యే షకీల్ అమెర్ సమక్షంలో టీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి