MP Pritam Munde : మహిళలు ఎవరైనా ఇలాంటి ఫిర్యాదులు చేస్తే ఆ ఫిర్యాదుల్ని పరిగణలోకి తీసుకోవాలని బీజేపీ మహిళా ఎంపీ ప్రీతమ్ ముండే తెలిపారు. బ్రిజ్పై రెజ్లర్లు ఫిర్యాదు చేస్తున్న నేపథ్యంలో ఆమె ఈ కామెంట్ చ�
మైనార్టీ విద్యార్థులకు ఇస్తున్న పలు స్కాలర్షిప్లను రద్దు చేస్తూ కేంద్రంలోని బీజేపీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై సొంత పార్టీ ఎంపీల నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.