CM Basavaraj Bommai | కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై రూ.1500 కోట్ల అవినీతికి పాల్పడ్డారని బీజేపీ ఎమ్మెల్యే నెహ్రూ ఓలేకర్ సంచలన ఆరోపణలు చేశారు. ప్రస్తుత ఎన్నికల్లో ఓలేకర్కు పార్టీ టికెట్ లభించలేదు. దీంతో గురువారం
‘మోదీ’ ఇంటి పేరు కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చి రెండేండ్ల శిక్ష విధిస్తూ తీర్పునివ్వడం.. ఆ తర్వాతి రోజునే ఆయన ఎంపీ సభ్యత్వంపై వేటు వేయడం ఆగమేఘాలపై జరిగిపోయాయి.