రాష్ట్రంలో రెండు కేంద్ర బృందాలు త్వరలో పర్యటించి ఏరియల్ సర్వే చేస్తాయని బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన అసెంబ్లీ మీడియా హాల్లో మాట్లాడారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతామన్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు అతిపెద్ద కుంభకోణమని బీజేపీ శాసనసభా పక్షనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు.