BJP LP Leader | వ్యవసాయం గురించి అవగాహన లేని ఉత్తమ్ కుమార్ రెడ్డిని సివిల్ సప్లై మంత్రిగా పెట్టి రైతుల జీవితాలతో కాంగ్రెస్ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ ఎల్పీ నాయకుడు ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు.
Maheshwar Reddy | రాష్ట్ర ప్రభుత్వానికి నెలకు సగటున రూ.10వేల కోట్ల చొప్పున నాలుగు నెలల్లో రూ.40 వేల కోట్ల ఆదాయం వచ్చిందని బీజేపీ ఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి తెలిపారు.