పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా ముగియడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద భద్రతపై పోలీసులు దృష్టి పెట్టారు. మరో వైపు పోలింగ్ ‘డే’ రోజు ఓల్డ్సిటీలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థి
ఎన్నికల ప్రచారంలో బీజేపీ అభ్యర్థిని ఆలింగనం చేసుకొన్న ఓ మహిళా ఏఎస్సైని సస్పెండ్ చేస్తూ నగర పోలీసు కమిషనర్ శ్రీనివాస్రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం ఐఎస్ సదన్ డివిజన్లోని వినయ్న�