Suvendu Adhikari | పశ్చిమబెంగాల్ (West Bengal) లో ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ (BJP) వేగాంగా పావులు కదుపుతోంది. ఇవాళ బీజేపీ శాసనసభాపక్షం (BJlLP) సమావేశమై సీనియర్ నేత సువేందు అధికారి (Suvendu Adhikari) ని తమ నాయకుడిగా ఎన్నుకుంది. అనంతరం కేంద్ర హ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థ స్పాన్సర్గా వ్యవహరించి డబ్బులను ఖర్చు చేయడమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
MLA Maheshwar Reddy | కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల నిధులకు చీకటి టెండర్లు కోడ్ చేసి కుంభకోణం చేశారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ప్రెస్ కాన�
BJP observers | అరుణాచల్ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే పనిలో బిజీబిజీగా ఉంది. అందులో భాగంగా ముందు బీజేఎల్పీ నాయకుడి ఎంపికపై దృష్టి సారించింది.
Maheshwar Reddy | భారతీయ జనతా పార్టీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 48గంటలు కూడా ఉండదంటూ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మహేశ్వర్రెడ్డి శనివారం మీడియా సమావేశం నిర్వహించ
బీజేపీ బహిష్కృత నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (MAL Raja Singh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే అసెంబ్లీలో (Assembly) తాను ఎమ్మెల్యేగా ఉండకపోవచ్చని రాజాసింగ్ చెప్పారు.