‘సీఎం రేవంత్రెడ్డికి ఆగస్టు భయం పట్టుకున్నది. ఆయన మాటలను ప్రజలు నమ్మడం లేదనే ఇలా ఆగస్టు 15లోపు రుణమాఫీ చేస్తానని వరుస ఒట్లు పెడుతున్నడు. ఆగస్టు వరకు రేవంత్ సీఎంగా ఉంటడో లేదో తెలియకనే కోమటిరెడ్డి వెంకట్�
గత ప్రభుత్వం నుంచి భూములు లీజుకు పొందిన పారిశ్రామికవేత్తలను సీఎం రేవంత్రెడ్డి బెదిరించి సెటిల్మెంట్ చేసుకుంటున్నారని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన బీజేపీ రాష్ట్ర �