పార్లే అనగానే చాలామందికి బిస్కెట్లు మాత్రమే గుర్తుకొస్తాయి. భారతీయ రిటైల్ మార్కెట్ను గమనించేవారికి మాత్రం అది విదేశీ కంపెనీలను తట్టుకుని మరీ విజయం సాధించిన మేడ్ ఇన్ ఇండియా సంస్థ అని అర్థం అవుతుంది
Bisleri deal | 27 ఏండ్ల వయసులో ప్రారంభించి పెంచిన బిస్లెరీ వాటర్ను ఆ సంస్థ చైర్మన్ రమేశ్ చౌహాన్ అమ్మకానికి పెట్టారు. 4 లక్షలతో ప్రారంభించి.. 7 వేల కోట్ల డీల్ చేసుకునే స్థాయికి బిస్లెరీ ఎదిగిందంటే రమేశ్ ఎంత కష్ట