Hyderabad | ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిపై దాడి ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై నాచారం సీఐపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. పుట్టిన రోజున బర్త్ డే బంప్స్ పేరిట తోటి విద్యార్థుల�
బర్త్డే బంప్స్ అంటూ.. ఓ విద్యార్థిని తోటి విద్యార్థులు తీవ్రంగా గాయపర్చారు. ఈ ఘటన నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాచారం పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. కొత్తపేట న్యూమా