ఆమె నిండు గర్భిణి.. మన ఊరు కాదు.. మన రాష్ట్రం కాదు.. కాన్పు కోసం పొరుగు రాష్ట్రం నుంచి భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి వచ్చింది.. ఆమె కవలలకు జన్మనిస్తున్నదని తెలుసుకుని ఆసుపత్రి వైద్యులు ప్రత్యేక శ్రద్ధ �
జగిత్యాల జిల్లా కోరుట్లలో ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. రహీంపురా కాలనీకి చెందిన సనా తన మూడో కాన్పు కోసం స్థానికంగా ఓ ప్రైవేట్ దవాఖానలో చేరగా.. మంగళవారం ఇద్దరు ఆడ, ఒక మగ శిశువుకు జన�