మేడ్చల్ జిల్లా కలెక్టరేట్లో జిల్లా అధికారులతో పాటు ఉద్యోగులు సమయపాలన పాటించని నేపథ్యంలో బయోమెట్రిక్ అమలుకు నిర్ణయం తీసుకున్నారు. వివిధ పనుల కోసం జిల్లా కలెక్టరేట్కు వస్తున్న ప్రజలకు అధికారులు, ఉద�
మండలంలోని మారుమూల ప్రాంతాల్లో సిగ్నల్ సమస్య రోజురోజుకూ రెట్టింపవుతున్నది. 4జీ నుంచి 5జీకి దేశం పరుగులు పెడుతున్న ఈ రోజుల్లో గ్రామాలు, గిరిజన తండాల్లో సిగ్నల్ సమస్య ప్రజలను వేధిస్తున్నది.