పుస్తకాలు చూస్తూ పాఠాలు చెప్పే సార్లను చూసుంటాం. బోర్డుపై బొమ్మలు గీసి బోధించే టీచర్ల గురించీ తెలుసు. కానీ, మానవ శరీర నిర్మాణాన్ని ఒంటిపై ధరించి.. ఒక్కో అవయవం గురించి వివరిస్తుంటారు మంచిర్యాల జిల్లాకు చె�
సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బయాలజీ టీచర్గా పని చేస్తున్న మారం పవిత్ర 2025 సంవత్సరానికి గాను జాతీయ ఉత్తమ ఉపాధ్యాయురాలిగా ఎంపికయ్యారు.