ప్రపంచ బిలియనీర్ ఎలాన్ మస్క్కు చెందిన స్పేస్ ఎక్స్ తయారు చేసిన స్టార్ షిప్ రాకెట్ మరోసారి పేలిపోయింది. టెక్సాస్లోని స్పేస్ ఎక్స్ ప్రయోగ కేంద్రం నుంచి ప్రయోగించిన ఈ రాకెట్ ఇలా గాల్లోనే పేలి�
అమెరికన్ బిలియనీర్ ఎలాన్ మస్క్ ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి నామినేట్ అయ్యారు. వాక్ స్వాతంత్య్రం, మానవ హక్కుల రక్షణ కోసం చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆయన పేరు నామినేట్ అయ్యిందని యూరోపియన్�
భారత్-అమెరికా మధ్య సంబంధాలు సానుకూలంగా ఉన్నాయని, వాటి మధ్య వాణిజ్య భాగస్వామ్యానికి తాను మద్దతు ఇస్తున్నానని బిలియనీర్ ఎలాన్ మస్క్ పేర్కొన్నారు. భారత వ్యాపార ప్రతినిధులు ఆయనతో టెక్సాస్లో సమావేశమయ�
బిలియనీర్ ఎలాన్ మస్క్ తన 11 మంది పిల్లలు, వారి తల్లు లను ఒక చోట చేర్చేందుకు 35 మిలియన్ల(దాదాపు రూ. 294 కోట్లు)తో విశాలమైన భవనం కొనుగోలు చేశారు. టెక్సాస్లోని ఆస్టిన్లో 14,400 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న భవనం,
మెదడు సంకేతాల్ని చదివే ఒక స్మార్ట్బ్యాండ్ను తీసుకొస్తున్నట్టు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్బర్గ్ ప్రకటించారు. మనిషి మెదడులో కంప్యూటర్ చిప్ను అమర్చామన్న అమెరికా బిలియనీర్ ఎలాన్ మస్క్ ప్రకట�