ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు, 2025కు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఈ బిల్లుకు లోక్సభ బుధవారమే ఆమోదం తెలుపగా, గురువారం రాజ్యసభలో ఎటువంటి చర్చ లేకుండానే బిల్లు ఆమోదం పొందింది.
బిల్లుల ఆమోదం విషయంలో తనకు, గవర్నర్లకు గడువు విధించడంపై సుప్రీంకోర్టుకు ప్రశ్నలు సంధిస్తూ రాష్ట్రపతి న్యాయ సలహా కోరడాన్ని వ్యతిరేకించాలని బీజేపీ యేతర రాష్ర్టాల సీఎంలను తమిళనాడు సీఎం స్టాలిన్ కోరారు.
ఎంతో హడావుడిగా తెలంగాణ ఏర్పాటు బిల్లును చర్చించకుండానే ఆమోదింపజేశారని ప్రధాని మోదీ మంగళవారం రాజ్యసభలో కాంగ్రెస్ను విమర్శించారు.2014లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడిననాటి నుంచి ఎన్నో కీలక బిల్లులను