బిజూ జనతాదళ్ తరపున రానున్న ఒడిశా అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి 10 వేల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారట! ‘చాలా మంది వృత్తి నిపుణులతో కలిపి 10 వేల మందికిపైగా మా పార్టీ టికెట్ల కోసం దరఖాస్తు చేస
ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ) చరిత్ర సృష్టించింది. రాష్ట్రంలోని 30 జిల్లా పరిషత్లను కైవసం చేసుకుని రికార్డు నెలకొల్పింది. ఈ పంచాయతీరాజ్ సంస్థల అధ్యక్షుల్లో 70 శాతం మంది మహిళలే ఉ�