వరుస రోడ్డు ప్రమాదాలతో హైదరాబాద్-బీజాపూర్ రహదారిలో భాగమైన చేవెళ్ల -వికారాబాద్ రహదారి నెత్తురోడుతోంది. చేవెళ్ల ఆలూరు గేట్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దంపతులు దుర్మరణం చెంది 24గంటల�
మొయినాబాద్ : రెండు రోజులుగా జోరుగా వానలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు జలమయమవుతు న్నాయి. మొయినాబాద్ మండలలంలో శుక్రవారం సాయంత్రం కుండపోత వర్షం కురువగా శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు జోరుగా కురిస�