రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జువెల్లరీ దోపిడీ కేసు పది రోజుల్లోనే వీడింది. పోలీసులకే సవాల్ విసిరిన ఈ లూటీ అత్యంత పకడ్బందీ ప్లాన్ ప్రకారం జరిగింది. తాజాగా ఇద్దరు దొంగలతోపాటు సిమ్లు విక్రయిం�
జైలు గోడల మధ్య పాడిన పాటతో ఓ ఖైదీ జీవితమే మారిపోయింది. ఏకంగా అతనికి అవకాశాలు వరుస కట్టేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. బీహార్కు చెందిన కన్నయ్య కుమార్.. మద్యం మత్తులో అనుచితంగా ప్రవర్తించాడన్న కారణంతో బ�