శ్వేతా వర్మ, ప్రతాప్ రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్ రాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా ‘కొండవీడు’. దసరాజు గంగాభవాని సమర్పణలో బీపీఆర్ సినిమా పతాకంపై ప్రతాప్ రెడ్డి నిర్మించారు. సిద్ధార్థ
రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా బిగ్బాస్ ఫేమ్ శ్వేతావర్మ ఆదివారం జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లోని జీహెచ్ఎంసీ పార్కులో మొక్కలు నాటారు.