మహేశ్వరం:కులమతాలకు అతీతంగా జరుపుకునే పీర్లపండుగను మండల పరిధిలోని వివిధ గ్రామాలలో మతసామరస్యం ఉట్టి పడే విధంగా జరుపుకున్నారు. ప్రజలు అలాయ్,బలాయ్ ఆటలతో గ్రామాలలో సంబురాలు అంబరాన్నంటేలా అనందగా �
కందుకూరు : పండుగలను ప్రశాంతంగా జరుపుకోవాలని కందుకూరు పోలీస్ స్టేషన్ సీఐ లిక్కి కృష్ణంరాజు కోరారు, శుక్రవారం మొహర్రం సందర్భంగా ఆయన మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన అనంతరం దాసర్లపల్లి గ్రామంల
చాదర్ఘాట్ : బీబీ కా ఆలం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసేందుకు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. చాదర్ఘాట్ వద్ద ఉన్న ప్రత్యేక ప్రార్ధన కేంద్రంలో ఆలం లను నిమజ్జనం చేయడంతో ఊరేగింపు ముగియనుంది. ఈ �
Muharram| మొహర్రం సందర్భంగా హైదరాబాద్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని అధికారులు తెలిపారు. పాతబస్తీలో బీబీకా ఆలం ఊరేగింపు నిర్వహి�