Bengaluru : వారం క్రితమే భర్తకు విడాకుల నోటీసు ఇచ్చింది భార్య. అయితే రెక్కీ గీసిన భర్త.. ఇంటి వరకు వెంబడింది.. తుపాకీతో భార్యను కాల్చి చంపాడు. బెంగుళూరులో జరిగిన ఈ ఘటన పట్ల పోలీసులు దర్యాప్తు చేపట
గురువారం మధ్యాహ్నం లోకేష్ వైజాగ్లోని కోర్టుకు హాజరయ్యారు. బయటకు వచ్చిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ సాక్షిగా తన తల్లిని కించపర్చేలా మాట్లాడారని, ఓ తల్లి బాధ ఎలా ఉంటుందో కొడుకుగా చూశానని...