బీజేపీ అధ్యక్షుడిగా జేపీ నడ్డా వారసుడి ఎంపికపై పార్టీకి, దాని మాతృసంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర
ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతలపై పరిమితిని ఇప్పట్లో అమలు చేసే అవకాశం లేదని, దశలవారీగా దీన్ని అమలు చేస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ శుక్రవారం వెల్లడించారు.
ఒడిశా బీజేపీ శాసన సభా పక్షం సమావేశం నేడు (మంగళవారం) జరుగుతుంది. బీజేపీ ఎంపీ ప్రతాప్ సారంగి తెలిపిన వివరాల ప్రకారం, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సాయంత్రం 4.30 గంటలకు జరిగే ఈ సమావేశంలో ముఖ్యమంత్రి పదవిక�
కేంద్రమంత్రి భూపేంద్ర యాదవ్ ఇటీవల విడుదల చేసిన ‘ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్-2021’ నివేదిక ప్రకారం 1,12,077 చదరపు కిలోమీటర్ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం అడవులను విస్తరించడంలో (3.07 శాతంతో) దేశంలో