విశ్రాంత ఐపీఎస్ సతీమణి తనూజ రంజన్ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది. హత్య కేసులో కీలక సూత్రధారి కల్పన అలియాస్ ధర్మ (30) అనే మహిళ గతంలో బెంగళూరులో భర్తతో కలిసి నివా సం ఉండేదని పోలీసుల
ఫిబ్రవరి 6న నందగిరిహిల్స్లోని ఓ వ్యాపారి ఇంట్లో భూపేందర్షా అనే నేపాలీ యువకుడు.. మిగతా పనివారికి మత్తుమందు ఇచ్చి దాదాపు రూ.2కోట్ల విలువైన బంగారు ఆభరణాలతో పరారయ్యాడు. మార్చ్ 14న జూబ్లీహిల్స్లో మరో వ్యాప�