నీటి వనరులను సంరక్షించుకోవడంతోపాటు వాటిని సమర్థంగా వినియోగించుకోవాలని, అందుకు రాష్ర్టాల మధ్య పరస్పర సహకారం అవసరమని జాతీయ నీటి అభివృద్ధి సంస్థ (ఎన్డబ్ల్యూడీఏ) చైర్మన్ భూపాల్ సింగ్ స్పష్టం చేశారు.
Rajasthan | ఏడేళ్ల బాలికను మధ్యవయస్కుడైన ఓ వ్యక్తి కొనుగోలు చేసి ఆపై వివాహం చేసుకున్నాడు. ఈ దారుణ ఘటన రాజస్థాన్ (Rajasthan) ధోల్పూర్ (Dholpur) జిల్లాలో చోటు చేసుకుంది.