రైతులకు వ్యవసాయ చట్టాలపై అవగాహన అవసరమని తెలంగాణ వ్యవసాయ, రైతు కమిషన్ సభ్యుడు, భూ చట్టాల నిపుణుడు భూమి సునీల్ అన్నారు. గురువారం కోదాడ మండలం అల్వాలపురం రైతు వేదికలో, పట్టణంలోని రెవెన్యూ కార్యాల
రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ సంక్షేమ శాఖ కమిషన్ చైర్మన్ కోదండరాంరెడ్డి (Kodanda Reddy) అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లి వినోబా మందిరంలో భూమి సునీల్ సారథ్యంలో లీగల్