మావోయిస్టుల అంతం పేరుతో గిరిజనుల ప్రాణాలు తీసేలా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని సీపీఎం వైరా డివిజన్ కార్యదర్శి భూక్య వీరభద్రం డిమాండ్ చేశారు. ఆ పార్టీ సీనియర్ నాయకులు భూక్య బ�
గిరిజనులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందని గిరిజన సంఘం ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి భుక్య వీరభద్రం నాయక్ అన్నారు. గురువారం బోనకల్లు మండల పరిషత్ కార్యాలయం ఎదుట గిరిజన సంఘం ఆధ్వర్యంలో ట్రైకార్ రు�