కార్మికుల భవిష్యత్కి ప్రమాదకరంగా మారిన నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఇండస్ట్రీస్, పబ్లిక్ సెక్టార్ లను రక్షించాలని కోరుతూ ఈ నెల 20న చేపట్టే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని సీఐటీయ
మహబూబాబాద్ మండలం సోమ్లాతండాకు చెందిన భూక్య లక్ష్మి-భీముడు దంపతులకు ముగ్గురు కుమారులు, ఒక్క కుమార్తె. పెద్ద కుమారుడు అమర్సన్ తండాలో వ్యవసాయం చేస్తున్నాడు. రెండో కుమారుడు దేవులాల్ కళాశాల లెక్చరర్గా �
ఓ మారుమూల తండాలో పుట్టిన గిరిజన బిడ్డలు భూక్య రమేశ్, బానోత్ రమేశ్ దేశం గర్వించే స్థాయికి ఎదిగారు. చంద్రయాన్-3 విజయంలో తమ వంతు పాత్ర పోషించారు. కమ్యూనికేషన్ విభాగంలో కీలకంగా వ్యవహరించా రు. భారత విజయంల�