ధరణి స్థానంలో భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతోంది. రైతుల నుంచి స్వీకరించిన దరఖాస్తులను ఆగస్టు 15 వరకు పరిష్కరించాల్సి ఉంది. మెదక్
భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆర్డీవో రమేష్ బాబు సూచించారు. మండలంలోని బేతిగల్ గ్రామంలో మంగళవారం ఏర్పాటు చేసిన రెవెన్యూ సదస్సుకు హుజురాబా�