శ్రీశైలం : వేలాది మంది భక్తులతో శ్రీశైల క్షేత్రం ఆదివారం కిటకిటలాడింది. సెలవు దినాలు కావడంతో తెలుగు రాష్ట్రాలతో పాటు గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఆదివ�
శ్రీశైలం : పౌర్ణమి సందర్భంగా శ్రీశైల క్షేత్రంలో భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈవో లవన్న ఆధ్వర్యంలో అర్చక వేదపండితులచే శాస్త్రోక్తంగా అభిషేకార్చనలు జరిపించారు. �
శ్రీశైలం : శ్రీగిరులపై కామదహనం వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో లవన్న పాల్గొని మాట్లాడారు. ఫాల్గుణ మాసంలో జరిగే కామదహన కార్యక్రమంలో పాల్గొనడం వలన శివకటాక్షం లభిస్తుందని అన్నారు. బుధవారం సాయ�
శ్రీశైలం : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు శ్రీశైల క్షేత్రంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో రెండో రోజు ముక్కంటీశుడు త్రిశూలధారియై భ్రామరితో కలిసి భృంగివాహనంపై విహరించారు. పెద్ద ఎత్తున తరలివచ్�
శ్రీశైలం : భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానంలో అమ్మవారి ఊయలసేవ వైభవంగా జరిగింది. శుక్రవారం ఉదయం అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం భ్రామరి అమ్మవారికి వివిధ రకాల ప్రీతికరమైన గులాబీ, గన్న
శ్రీశైలం : పకడ్బందీ ప్రణాళికతో మనస్ఫూర్తిగా, భక్తిభావంతో విధులు నిర్వర్తించి మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని కలెక్టర్ కోటేశ్వర్రావు అధికారులను ఆదేశించారు. ఈ నెల 22 నుంచి మార్చి 4వ తేదీ వ�