వేములవాడలోని భీమేశ్వర ఆలయంలో రాజన్న భక్తులకు వసతులు కల్పించడంలో అలసత్వం కనిపిస్తున్నది. ముందుచూపు లేని పనులతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. అడుగడుగునా ప్రణాళికాలోపంతో చేసిన పనులే మళ్లీ చేస్తున�
వేములవాడ రాజన్న క్షేత్రం కిక్కిరిసింది. రాష్ట్రంలోని నలుమూలల నుంచి భక్తులు తరలిరావడంతో జనసంద్రమైంది. సుమారు 80 వేల మంది తరలివచ్చారు. ఉదయాన్నే ధర్మగుండంలో స్నానం చేసి, స్వామివారి దర్శనం కోసం బారులు తీరార�