భీమారం మండలం దేశాయిపేట శివారులోని విఘ్నేశ్వర పారాబాయిల్డ్ రైస్ మిల్లులో ప్రమాదవశాత్తూ ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. యజమాని సింగిరెడ్డి జనార్ధన్రెడ్డి తెలిపిన వివరాల ప్రకా�
గ్రామాల్లో తాగు నీటి ఎద్దడి లేకుండా చూడాలని మంచిర్యాల జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అధికారులను ఆదేశించారు. భీమారం మండలంలోని ఆరెపల్లి, ఎల్కేశ్వరం, కొత్తపల్లి గ్రామాల్లో పర్యటించారు. గ్రామస్తులతో మాట
కొంతకాలంగా వడ్ల బస్తాలను దొంగతనం చేస్తూ అమ్ముకుంటున్న దొంగల ముఠాను భీమారం పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరాంపూర్ సర్కిల్ సీఐ డీ మోహన్, భీమారం ఎస్ఐ రాములు బుధవారం విలేకర్ల సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో ఎన్నికల నగారా మోగడంతో కోడ్ అమల్లోకి వచ్చింది. పల్లెలు, పట్టణాల్లో వెలసిన వివిధ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ పోస్టర్లు, జెండాలను తొలగించాలని పంచాయతీ కార్యదర్శులకు ఆదేశాలు రాగా, వారు వెంటనే రంగంలో