గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయనున్నట్లు ఎమ్మెల్యే బాలు నాయక్ తెలిపారు. మంగళవారం మార్నింగ్ వాక్ విత్ పీపుల్స్ కార్యక్రమంలో భాగంగా దేవరకొండ మండలం భీమనపల్లిలో రూ.50 లక్షల
వర్షపు నీటిని ఒడిసి పట్టి, నీటి వృథాను అరికట్టి వ్యవసాయ భూములకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పెద్ద సంఖ్యలో ప్రాజెక్టులు, చెక్డ్యామ్ల నిర్మాణం చేపడుతున్నది.