మూడేండ్ల క్రితం టోక్యో (జపాన్) వేదికగా ముగిసిన ఒలింపిక్స్లో భాగంగా భారత్ తరఫున ఫెన్సింగ్ ఆడిన తొలి క్రీడాకారిణిగా గుర్తింపు పొందిన భవానీ దేవీ పారిస్ ఒలింపిక్స్ బెర్తును దక్కించుకోవడంలో విఫలమైంద�
న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా రికార్డు సృష్టించిన భవానీ దేవి.. ఫ్రాన్స్ వేదికగా జరిగిన టోర్నీలో విజేతగా నిలిచింది. మహిళల వ్యక్తిగత ‘సబ్రే’ ఈవెంట్లో బరిలోకి దిగి�
భవానీ దేవి| ఒలింపిక్స్లో భారత ఫెన్సర్ భవానీ దేవికి చుక్కెదురయింది. ఫెన్సింగ్ మహిళల వ్యక్తిగత విభాగం రెండో రౌండ్లో ఓడిపోయింది. ఫ్రాన్స్కు చెందిన మనన్ బ్రూనెట్తో జరిగిన మ్యాచ్లో 7-15 తేడాతో ఓటమిపాల�
ఫెన్సర్ భవానీ దేవి | వెయిట్ లిఫ్టింగ్, హాకీ, రెజ్లింగ్, జిమ్నాస్టిక్స్, బ్యాడ్మింటన్ వంటి విభాగాల్లోకి అందరూ వెళ్తుంటే.. వాళ్లందరికీ భిన్నంగా పెన్సింగ్ను ఎంచుకుంది సీఏ భవానీ దేవి. ఆ విభాగంలో దూస
తొలి భారత ఫెన్సర్గా చరిత్ర చెన్నై: ఒలింపిక్స్కు అర్హత సాధించిన తొలి భారత ఫెన్సర్గా సీఏ భవానీదేవీ చరిత్ర సృష్టించింది. అడ్జెస్టెడ్ అఫీషియల్ ర్యాంకింగ్ (ఏఓఆర్) విధానం ద్వారా మహిళల వ్యక్తిగత సబ్ర�