రాయపోల్ జనవరి 26. గణతంత్ర వేడుకల సందర్భంగా వడ్డేపల్లి పాఠశాలలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. 'కాంతార' సినిమాలోని వేషధారణతో నాట్య ప్రదర్శన అందరినీ మంత్రముగ్దులను చేసింది.
కటక్: దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీలో బరోడాతో ప్రారంభమైన రెండో మ్యాచ్లో హైదరాబాద్ 197 పరుగులకే కుప్పకూలింది. మొదట బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ జట్టులో జావేద్ అలీ (90 బంతుల్లో 65), తనయ్ త్యాగరాజన్ (51) మినహా మ
6-10 వారాలు ఆంక్షలు అవసరం దేశంలో మూడొంతుల జిల్లాల్లో పరిస్థితులు దారుణం ఐసీఎంఆర్ చీఫ్ బలరాం భార్గవ ఆందోళన న్యూఢిల్లీ: కరోనా నియంత్రణలో లాక్డౌన్ ప్రధాన పాత్ర పోషిస్తుందని ఐసీఎంఆర్ అభిప్రాయపడింది. పా�