రాష్ట్రం మీదుగా వెళ్తున్న పలు జాతీయ రహదారుల నిర్మాణం నత్తనడకన సాగుతున్నది. జాతీయ రహదారులు ప్రాధికార సంస్థ(ఎన్హెచ్ఏఐ) ఈ ఏడాది మార్చిలోగా వీటిని అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నది. కాన
Telangana | భారత్మాల రహదారి నిర్మాణ పనులను పరిశీలించడానికి జోగుళాంబ గద్వాల కలెక్టర్ బీఎం సంతోష్ మంగళవారం గట్టు మండలం లో పర్యటించారు. తప్పెట్లమొర్సు, ఆరగిద్ద ప్రాంతాల్లో రోడ్డు పనులను పరిశీలించిన అనంతరం ఎస
భారత్మాల పరియోజన ప్రాజెక్టు నుంచి తెలంగాణకు చెందిన ప్రాంతీయ రింగురోడ్డు (ట్రిపుల్ఆర్)ను తొలగించారు. దేశవ్యాప్తంగా 580 జిల్లాలను కలుపుతూ 34,800 కిలోమీటర్ల మేర రహదారులను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో 2017లో కే�
బహిరంగ మార్కెట్ ధర ప్రకారం తమకు పరిహారం చెల్లించాలని జోగులాంబ గద్వాల జిల్లా అయిజ మండలం వెంకటాపురం సమీపంలో భారత్మాల రోడ్డు కోసం భూము లు కోల్పోయిన రైతులు డిమాండ్ చేశారు.