మహారాష్ట్ర రైతన్న మళ్లీ సమరశంఖం పూరించాడు. బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మి పదేపదే మోసపోతున్న అన్నదాత.. ఈసారి మాత్రం డిమాండ్ల సాధనకోసం చివరి రక్తపుబొట్టు వరకు పోరాడుతానని ప్రతిన బూనాడు. నెలన్నర క్రితం ప్రభుత�
విదేశాల నుంచి భారతదేశంలోకి వస్తున్న పత్తి దిగుమతిని కేంద్ర ప్రభుత్వం వెంటనే నిలిపివేయాలని భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు గడిగే గజేందర్గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం షాబాద్ మండల కేంద్రంలోని �