ప్రధాని మోదీ | ప్రధాని నరేంద్ర మోదీ కరోనా టీకా తీసుకున్నారు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్లో వ్యాక్సిన్ రెండో డోసు వేయించుకున్నారు. మార్చి 1న ప్రధాని మొదటి డోసు తీసుకున్నారు.
కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తి వేగాన్ని పెంచడానికి దేశంలోని వ్యాక్సిన్ తయారీ సంస్థలైన భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) కేంద్రాన్ని నిధులు కోరాయి.
కరోనా కట్టడికి ముక్కు టీకాలు సూది లేదు.. నొప్పి బాధ ఉండదు అతి తక్కువగా వ్యాక్సినేషన్ ఖర్చు ఎవరికివారు వేసుకొనే అవకాశం భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ మొదలు బిగ్ గేమ్చేంజర్ కాబోతుందన్న నీత�