ఉదయం 10 గంటల తర్వాత ఇళ్లకే పరిమితమైన ప్రజలుఉమ్మడి జిల్లాలో అత్యవసర సర్వీసులకు మినహాయింపుఖమ్మంలో పరిశీలించిన సీపీ విష్ణు ఎస్ వారియర్స్వైద్యసేవలకు ఇబ్బందులుండొద్దని మంత్రి అజయ్ ఆదేశంలాక్డౌన్, కరో�
ఖమ్మం సిటీ, మే 5: ఖమ్మం ప్రభుత్వాసుప్రతికి రోజువారీగా వచ్చే వారి సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పోలీస్శాఖ ఆస్పత్రిలో ప్రత్యేకంగా కొవిడ్ హెల్ప్డెస్క్ ఏర్పాటు చేసింది. ఈ విభాగాన్ని శనివారం సీపీ విష్ణు ఎస
గ్రామ రూపురేఖలను మార్చిన ‘పల్లె ప్రగతి’ఇంటింటికీ శుద్ధమైన మిషన్ భగీరథ నీళ్లుపారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టిటీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతితో గోళ్లపాడు గ్రామ రూపురేఖలు మారిపోయాయి. డం�
నోటిఫికేషన్ జారీచేసిన ఎన్నికల కమిషన్ఏర్పాట్లలో నిమగ్నమైన అధికారులుఎన్నిక కోసం రేపు ఖమ్మానికి టీఆర్ఎస్ పరిశీలకులురెండు పదవుల ఏకగ్రీవానికే అవకాశంఒకటికి మించి నామినేషన్లు వస్తే చేతులెత్తే పద్ధతి
భద్రాద్రి కొత్తగూడెం : ఇంటి లోన్ పేరుతో ఓ కుటుంబాన్ని రూ. 35 లక్షలకు ముంచారు ఇద్దరు సభ్యుల గ్యాంగ్. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా విద్యానగర్ గ్రామ పంచాయతీలోని రామ్నగర్లో చోటుచేసుక�
ప్రజల తీర్పుతో ప్రతిపక్షాలకు చెంపపెట్టుఅభివృద్ధికి పట్టం కట్టిన నగర ఓటర్లకు ప్రత్యేక కృతజ్ఞతలుబీజేపీకి నోటాకు వచ్చిన ఓట్లూ రాలేదు..ఎమ్మెల్యేలు సండ్ర, రాములునాయక్, ఎమ్మెల్సీ బాలసాని, జడ్పీ చైర్మన్ లి
భద్రాద్రి కొత్తగూడెం : నిషేధిత సీపీఐ(మావోయిస్టు) కు చెందిన ఐదుగురు మిలీషియా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా చెర్ల మండలం కూర్నపల్లి గ్రామంలో మంగళవారం చోట�
ర్యాలీలు, బాణాసంచాతో సందడి చేసిన కార్యకర్తలుజై కేసీఆర్.. జై పువ్వాడ’ నినాదాలతో మార్మోగిన విధులుగెలిపించిన ప్రజలకు చేతులు జోడించిన అభ్యర్థులుఐదేళ్లూ ప్రజాసేవకు అంకితంఅవుతామంటూ హామీలురఘునాథపాలెం, మే 3:
భద్రాద్రి కొత్తగూడెం : కొవిడ్ సంబంధిత ప్రశ్నలపై ప్రజలకు సహాయపడేందుకు కంట్రోల్ కూం ఏర్పాటుతో పాటు ఓ ప్రత్యేక అధికారిని నియమించినట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. జిల్ల
విధి నిర్వహణలో ‘వైరస్’ జాగ్రత్తలు తీసుకోవాలి1700 మందితో పటిష్ఠపోలీసు బందోబస్తుపోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్ఖమ్మం, ఏప్రిల్ 29: అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో కేఎంసీ ఎన్నికల ని�
రాష్ట్ర ప్రభుత్వానికి 21 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ సరఫరాజెండా ఊపి ట్యాంకర్ను పంపిన భద్రాద్రి అడిషనల్ కలెక్టర్ సారపాక, ఏప్రిల్ 29: కరోనా రోగులకు ఐటీసీ ఊపిరినిచ్చింది. సారపాక పారిశ్రామిక ప్రాంతంలో అతి�
రేగా విష్ణు ట్రస్టు ఆధ్వర్యంలో మెటీరియల్ పంపిణీప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావుమణుగూరు/ మణుగూరు రూరల్, ఏప్రిల్ 28: మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన కోసం ప్రోత్స�
బారులు తీరితే ప్రమాదంవ్యాక్సిన్, పరీక్షల కోసం ఆసుపత్రుల వద్ద క్యూవ్యాక్సిన్, పరీక్షలు ఒకేచోట చేయడంతో ఇబ్బందులుకూసుమంచి, ఏప్రిల్ 27 : కరోనా మహమ్మారి చుట్టేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతుండడంత