వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి ఎర్రబెల్లి అశ్వారావుపేట టౌన్, ఏప్రిల్8: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన పల్లె ప్రకృతివనాలు గ్రామాలకు ఆకర్షణీయమని వాటి పరిరక్షణకు అధికారులు, �
భద్రాద్రి జిల్లా పూసుకుంట గ్రామస్తులతో గవర్నర్హైదరాబాద్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ)/ దమ్మపేట/దమ్మపేట రూరల్: ‘ట్రాక్టర్, ఎడ్లబండి వెళ్లగలిగే దారి మాత్రమే ఉన్న గ్రామానికి అంబులెన్స్ ఎలా వస్తున్నది?’ �
వ్యవసాయాన్ని పండుగ చేసింది కేసీఆరేరైతును గుండెల్లో పెట్టుకుని చూసుకొంటాంచివరి గింజ వరకూ కొనుగోలుమంత్రి పువ్వాడ అజయ్కుమార్ధాన్యం ఉత్పత్తిలో కల్లూరు అగ్రగామిఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పెనుబల్లి,
ఖమ్మం ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) ఖమ్మం పోలీస్ కమిషనర్( సీపీ)గా విష్ణు వారియర్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆదివారం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆదిలాబాద్ ఎస్పీగా పనిచేస్తున్న
ఖమ్మం సిటీ, ఏప్రిల్ 4: ఒంటికి దుస్తులు, కాళ్లకు చెప్పులు ఎలాగో, ముఖానికి మాస్క్లు కూడా జీవనంలో భాగమయ్యాయి. ఇటీవల మార్కెట్లోకి ఎన్నోరకాల మాస్క్లు వచ్చాయి. ఎన్-95, సర్జికల్, క్లాత్ ఇలా అనేక రకాల మాస్క్ల
పాల్వంచ, ఏప్రిల్ 4: కొత్తగూడెంలో విమానాశ్రయం ఏర్పాటుకు ఆదివారం ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలోని గుడిపాడు, బంగారుజాల ప్రాంతంలోని భూముల్లో సర్వే నిర్వహించారు. �
పక్కా ప్రణాళికతో అభివృద్ధిఆహ్లాదాన్ని పంచుతున్న ప్రకృతి వనాలుపల్లె ప్రగతితో మారిన గ్రామరూపురేఖలుపినపాక, ఏప్రిల్ 3: ఒకప్పుడు ఆ పల్లె సమస్యలతో సతమతమైంది. తాగునీరందక ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఎక్కడి చెత్త �
ప్రగతిలో కార్పొరేటర్ల పాత్ర కీలకంఐదేళ్లలో పనితీరు అద్భుతంమంత్రి పువ్వాడ అజయ్కుమార్నగరంలో మాజీ కార్పొరేటర్ల అభినందన సభఖమ్మం, మార్చి 28: టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం వల్లనే ఖమ్మం నగరాభి
ఖమ్మం నియోజకర్గంలో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా లబ్ధిచెక్కుల పంపిణీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ఖమ్మం, మార్చి 28: పేద కుటుంబాల్లో ఆడపిల్లల పెళ్లిళ్లు చేసేందుకు తల్లిదండ్�
నిరాడంబరంగా డోలోత్సవంతలంబ్రాలు కలిపిన భక్తులుఈసారి సాదాసీదాగా నవమి వేడుకలు..కల్యాణ టిక్కెట్లు తీసుకున్న వారికి డబ్బులు వాపస్భద్రాచలం, మార్చి 28: భద్రాచలం సీతారామచంద్రస్వామి దివ్యక్షేత్రంలో ఆదివారం న�
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవేస్థానం హుండీ ఆదాయం రూ.1.08 కోట్లుగా తేలింది. గురువారం దేవస్థాన ఈవో బానోత్ శివాజీ ఆధ్వర్యంలో దేవాదాయశాఖ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించార�
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలంలో భారీగా గంజాయి పట్టుబడింది. పోలీసులు ఆదివారం స్థానిక చెక్పోస్టు వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 300 కిలోల గంజాయిని గుర్తించి పట్టుకున్నారు.