అంగ రంగ వైభవంగా జరిగే సీతారాముల కల్యాణం ఒక వైపు.. 12 ఏళ్లకోసారి అట్టహాసంగా జరిగే పుష్కర సామ్రాజ్య పట్టాభిషేకం మరోవైపు.. లక్షలాదిగా తరలివచ్చే భక్తులు.. వారికి అవసరాలకు అనుగుణంగా వసతులు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం మెనూ ప్రకారమే ఇవ్వాలని కలెక్టర్ దురిశెట్టి అనుదీప్ అన్నారు. మంగళవారం మున్సిపాలిటీ పరిధిలోని పాతకొత్తగూడెం హైస్కూల్ను ఆయన తనిఖీ చేశారు. ఎఫ్�
స్వచ్ఛత కార్యక్రమాల నిర్వహణపై భద్రాద్రి జిల్లాకు జాతీయస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని, ఈ అవార్డు మన బాధ్యతను మరింతగా పెంచిందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, పంచాయతీరాజ్శాఖ మంత్రి