ఆశావర్కర్లు కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళమెత్తారు. మోదీ సర్కార్పై తిరుగుబాటకు దిగారు. కేవలం రూ.4వేల గౌరవ వేతనంతో కుటుంబ అవసరాలు ఎలా తీరుతాయని మోదీ సర్కార్ను ప్రశ్నిస్తున్నారు. తమ డిమాండ్ల సాధన కోసం గత 60 ర�
డబుల్ ఇంజిన్ పాలన అంటూ చంకలు గుద్దుకుంటున్న బీజేపీ పాలిత రాష్ర్టాల్లో చిన్నారులపై అఘాయిత్యాలు నానాటికీ పెరుగుతున్నాయి. గత మార్చిలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్కుమార్ మిశ్రా లోక్సభ సాక్షిగా సభ్�
నగర శివారులోని ఒకటో డివిజన్ పరిధిలో ఉన్న ఖానాపూర్తో పాటు నిజామాబాద్ రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో అంగన్వాడీ టీచర్ల ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. ఖానాపూర్లో అంగన్�