Government Schools | ప్రభుత్వ పాఠశాలలోనే ఉత్తమ విద్యా బోధన లభిస్తుందని ఎంఈవోలు రాజేశ్వర్ రెడ్డి, కురుమూర్తి, టీఎస్యూటీఎఫ్ మహబూబ్నగర్ జిల్లా అకాడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ దుంకుడు శ్రీనివాస్ అన్నారు.
ప్రైమరీ స్కూల్ విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంపొందించే లక్ష్యంతో సర్కారు గతేడాది తొలిమెట్టు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఒకటి నుంచి 5 వ తరగతి పిల్లల్లో మౌలిక భాషా, గణితంపై పట్టు సాధించే�
గుజరాత్లో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్ధులందరికీ నాణ్యమైన విద్యను ఉచితంగా అందిస్తామని ఢిల్లీ సీఎం, ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.