‘బేబీ’ చిత్రం కథానాయిక వైష్ణవి చైతన్య కెరీర్ను మలుపుతిప్పింది. ఈ సినిమాలో ఆమె అభినయానికి మంచి ప్రశంసలు దక్కాయి. ఉత్తమ నటిగా ఫిల్మ్ఫేర్ అవార్డు వరించింది. ప్రస్తుతం సినిమాల ఎంపికలో సెలెక్టివ్గా ఉంట�
ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో ‘మిమీ’ చిత్రానికి ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకుంది కృతిసనన్. ‘గంగూబాయి కతియావాడి’ చిత్రంలో నటించిన అలియాభట్తో కలిసి ఆమె ఈ అవార్డును పంచుకుంది.