జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మరో ఈవీ మాడల్ను దేశీయ మార్కెట్కు పరిచయం చేసింది. సీఎల్ఏ ఎలక్ట్రిక్ పేరుతో పిలిచే ఈ మాడల్ ప్రారంభ ధర రూ.55 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ �
దేశీయ ఆటోమొబైల్ రంగంలోకి మరిన్ని నూతన కార్లు రావడానికి సిద్ధమవుతున్నాయి. వచ్చే నెలలో కొత్తగా ఐదు మాడళ్లను విడుదల చేయబోతున్నట్టు దేశీయ, అంతర్జాతీయ వాహన సంస్థలు ప్రకటించాయి.