బెంజి సర్కిల్ రెండో ఫ్లైఓవర్ను కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ గురువారం సాయంత్రం ప్రారంభించారు. జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ నిర్మించిన 20 రోడ్లు, ఇతర ప్రాజెక్టులను ప్రారంభించారు...
విజయవాడలోని బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్పై సోమవారం మధ్యాహ్నం ఒక కారు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, నలుగురు గాయపడ్డారు. గుంటూరు వైపు వెళ్తున్న కారు...