ఒడిశాలోని (Odish) బాలేశ్వర్ (Baleshwar) సమీపంలోని బహనాగ్బజార్ వద్ద జరిగిన ఘోర రైళ్ల ప్రమాదంతో ఆంధ్రప్రదేశ్ వాసులు ఉలిక్కిపడ్డారు. ప్రమాదానికి గురైన రెండు రైళ్లలో (Odisha Train accident) పెద్ద సంఖ్యలో ఆంధ్రప్రదేశ్కు (Andhrapradesh) �
ఒడిశాలోని (Odisha) బాలాసోర్ (Balasore) సమీపంలో జరిగిన రైలు ప్రమాద ఘటనలో (Train accident) మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతున్నది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 233 మంది మరణించారు. మరో 900 మందికిపైగా గాయపడ్డారు.