కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అవుతున్నా విద్యాశాఖకు మంత్రి లేక సర్కారు విద్య బలహీనమవుతున్నది, విద్యార్థులు అసౌకర్యాలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. విద్యాసంవత్సరం �
కొత్త సర్కారు బదిలీలపై నిషేధం ఎత్తివేయడంతో ఉద్యోగులు ఖాళీ స్థానాల వేటలో పడ్డారు. విద్యాసంవత్సరం ప్రారంభం కావడంతో పిల్లల చదువులకు ఆటంకం కలుగుతుందేమోనని ఆలోచనలతో ఉద్యోగులు తంటాలు పడుతున్నారు. బదిలీల సమ�